ధర్మపురి దేవస్థానంలో భక్తుల కిటకిట

74చూసినవారు
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు ముందుగా గోదావరి నదిలో స్నానమాచరించి నరసింహుడిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్