పట్టపగలే చోరీ

6027చూసినవారు
పట్టపగలే చోరీ
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం దొంగతనం జరిగింది. పెగడపల్లి బస్టాండు దగ్గరలో తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆరె దశరథం, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆరె మహేందర్ కు చెందిన ఇంటిలో మధ్యాహ్నం గుర్తు తెలియని దుండగులు చొరబడి రూ 1, 56, 000 నగదుతో పాటు ఒప్పో ఏ15 సెల్ఫోన్, రెండు తులాల వెండి మొలతాడు దొంగిలించినట్టు గుర్తించారు.

సంబంధిత పోస్ట్