కలెక్టరేట్ ఎదుట ఆశాల నిరసన

79చూసినవారు
జగిత్యాల కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు గురువారం నిరసన తెలిపారు. ఆశా వర్కర్లకు నష్టం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆశా వర్కర్లకు ఇచ్చిన డిమాండ్లను నెరవేర్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. పని ఒత్తిడికి గురి చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్