గ్యారెంటీ లేని 6 గ్యారెంటీలను నమ్మకండి

60చూసినవారు
గ్యారెంటీ లేని 6 గ్యారెంటీలను నమ్మకండి అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి అన్నారు. శనివారం జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల, కల్లెడ, మోరపెల్లి గ్రామాలలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో బిఆర్ఎస్ పాలన పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందే కానీ ప్రజల కష్టాలు మాత్రం తొలగిపోలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్