జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం

67చూసినవారు
జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం
జగిత్యాల పట్టణంలోని 37వ వార్డులో మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి శనివారం ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీడీ కార్మికులకు 230 ఉన్న బీడీ మజూర్ 300 చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అన్నారు. నిజామాబాద్ ఎంపి అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. జీవన్ రెడ్డి మాత్రమే అభివృద్ధిలో కానీ, సంక్షేమ పథకాలు గాని, మన నిరుపేదల సమస్యలు పరిష్కారానికి కానీ మనకు తోడుగా ఉంటారన్నారు.

సంబంధిత పోస్ట్