చాయ్ త్రాగుతూ స్థానికులతో మాట్లాడిన కేసిఆర్

58చూసినవారు
జగిత్యాల జిల్లాలో కేసిఆర్ బస్సు యాత్ర చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ నుండి వెళ్తూ జగిత్యాల జిల్లా కొండగట్టులోని ఒక హోటల్ వద్ద ఆగి చాయ్ త్రాగుతూ స్థానికులతో బిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడారు. కేసిఆర్ వెంట కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ తదితరులున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్