కేసిఆర్ కి స్వాగతం పలికిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్

74చూసినవారు
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం కెసిఆర్ బస్సు యాత్ర జగిత్యాల జిల్లాకు వెళ్తున్నాడు. బస్సు యాత్ర కరీంనగర్ పట్టణం నుండి వెళుతున్న సందర్భంగా ఆదివారం కేసిఆర్ కి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్