ఆలూరులో శక్తి వందన్ అభియాన్

80చూసినవారు
ఆలూరులో శక్తి వందన్ అభియాన్
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఆలూరులో గురువారం శక్తి వందన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి మహిళలతో కలిసి నరేంద్ర మోడీ అభివృద్ధి, పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రాయికల్ మండల్ అధ్యక్షులు అన్నవేణి వేణు, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబార్ కళావతి, బూత్ అధ్యక్షులు నల్ల శేఖర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్