జగిత్యాల ఉమెన్స్ డిగ్రీ కాలేజి దగ్గర బుగ్గారం మండల కేంద్రానికి చెందిన ఒక యువతి శుక్రవారం పర్సు పొగొట్టుకొగా, అక్కడే ఉన్న జీయో కంపెనీలో పని చేసే బుగ్గారం మండలం సిరికొండ గ్రామనికి చెందిన కట్ట మారుతికి దొరికింది. వెంటనే జగిత్యాల టౌన్ సిఐ వెణుగొపాల్ కు అందచేశాడు. పర్సులొ రూ. 31000, ఆదార్, పాన్ కార్డు, ఎటియం కార్డులు ఉండగా పర్స్ పోగొట్టుకున్న గంజి సంజనకు అప్పగించి కట్ట మారుతి నిజాయితీని అభినందించారు.