ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు

78చూసినవారు
ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు
మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా గురువారం కరీంనగర్ కోతిరాంపూర్ లోని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కరీంనగర్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్