77వ గీత జ్ఞాన యజ్ఞం కరపత్రం ఆవిష్కరణ

51చూసినవారు
77వ గీత జ్ఞాన యజ్ఞం కరపత్రం ఆవిష్కరణ
మల్లాపూర్ మండలకేంద్రంలో గీత సత్సంగం వారి ఆధ్వర్యంలో 77వ గీత జ్ఞాన యజ్ఞం (భక్తియోగం) కరపత్రాన్ని బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. వాసవి మాత కన్యకా పరమేశ్వరి ఆలయంలో గీత ప్రబోధక్ శ్రీ చిలమంతుల చత్రపతి ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి వచ్చే నెల 5 వరకు సాయంత్రం 6: 30 కు గీత పారాయణం ఉంటుందన్నారు. దీనికి మండలంలోని ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్