మెట్ పల్లిలో జ్యోతిరావు పూలే జయంతి

562చూసినవారు
మెట్ పల్లిలో జ్యోతిరావు పూలే జయంతి
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో గురువారం సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే 198 జయంతి పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మున్సిపల్ చైర్మన్ రానావేణి సుజాత సత్య నరాయణ పూలమాలవేసి జయంతి ఘనంగా జరిపారు. అనంతరం వారి చేసిన త్యాగాలు పోరాటాల గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్