వైద్యుల నిర్లక్షంతో వ్యక్తి మృతి

81చూసినవారు
కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్యులు అందుబాటులో లేక వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. కోరుట్ల పట్టణానికి చెందిన ముజ్జు అనే వ్యక్తి చికిత్స నిమిత్తం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకురాగా సకాలంలో డాక్టర్ లు అందుబాటులో లేక ముజ్జు మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. వైద్యులు అందుబాటులో లేకనే చనిపోయాడంటూ ఆసుపత్రిలో బంధువుల ఆందోళన చేశారు. ఆసుపత్రి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్