గంజాయి కేసులో ఇద్దరి అరెస్టు

4422చూసినవారు
గంజాయి కేసులో ఇద్దరి అరెస్టు
రాయికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 23వ తేదీన అక్రమంగా 6 కిలోల గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు పట్టుకొని వారిని జైలు కి పంపారు. గతంలో వారి వద్ద నుండి గంజాయిని కొనుగోలు చేసి, ఇతరులకు అమ్ముతున్న కోరుట్లకి చెందిన మానాల అక్షిత్, వేంపల్లికి చెందిన మెండే నివేద్(19) లను శనివారం జగిత్యాల సీఐ ఆరిఫ్ అలీ ఖాన్ అరెస్టు చేసి, రెండు సెల్ ఫోన్లు జప్తు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్