పంచాయతీ రాజ్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

56చూసినవారు
పంచాయతీ రాజ్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం
తిమ్మాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల పంచాయతీ రాజ్ అధికారులతో మంగళవారం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు అభివృద్ధి పనులకు 60కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేసి పంపిస్తే ఆ శాఖ మంత్రి ద్వారా నిధులు మంజూరు చేస్తానని అన్నారు. నియోజకవర్గంలోనీ రోడ్లు, పెండింగ్ పనులపై చర్చించి పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలనీ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్