మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

60చూసినవారు
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో ఇటీవల ట్యాంకర్ బోల్తా పడి మృతి చెందిన పూదరి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పరామర్శించారు. బుధవారం మండలం పర్యటన సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యే మృతుడు శ్రీనివాస్ ఇంటికి వెళ్లి శ్రీనివాస పిల్లలను ఓదార్చి వారిని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించే ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్