మానకొండూరు ఈద్గాలో ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే

539చూసినవారు
మానకొండూరు ఈద్గాలో ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే
మానకొండూరు నియోజకవర్గం కేంద్రంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ లు స్థానిక ఈద్గాలో ముస్లిం సోదరులను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇమామ్ లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకొని మతసామరస్యంను చాటారు. ప్రతి మతము శాంతి ప్రేమ నేలకొల్పెందుకు తోడ్పడాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్