అంగరంగ వైభవంగా సీత సమెత శ్రీరాముడి శోభాయాత్ర

63చూసినవారు
శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో శ్రీరామనవమి పురస్కరించుకొని సీతా సమేత శ్రీరాములు శోభయాత్ర నిర్వహించారు. శ్రీరాముని కళ్యాణ మహోత్సవం అనంతరం ఊరేగింపుగా యంత్రా నిర్వహించారు. గ్రామస్తులు, యువకులు, మహిళలు పాల్గొని కోలాటం భక్తిరస నృత్యాలతో గ్రామ పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఈ శోభాయాత్ర జరిగింది. చిన్నారులం కేరింతలు డాన్సులతో ఎంతో ఉత్సాహంగా భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్