ఐఎన్ టీయూసీలో చేరికలు

1082చూసినవారు
ఐఎన్ టీయూసీలో చేరికలు
పెద్దపల్లి జిల్లా సింగరేణి సంస్థ ఆర్జీ-3 ఏరియా ఓసిపి2లో పిట్ సెక్రటరీ రామిండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఐఎన్ టీయూసీలో కార్మికులు చేరారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఇఫ్టూ నుంచి ఐఎన్ టీయూసీలో చేరిన బెల్ట్ కార్మికులకు సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో ఏరియా వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి, ధర్మపురి, లక్ష్మీపతి గౌడ్, శంకర్, కిరణ్ రెడ్డిలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్