బడి బాటపై కళాకారుల అవగాహన

50చూసినవారు
బడి బాటపై కళాకారుల అవగాహన
ముత్తారం మండలం పారుపల్లిలో సోమవారం సాంస్కృతిక సారథి కళా బృందం సభ్యులు బడి బాటపై అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఉచితంగా కల్పించే సౌకర్యాలపై పాటల రూపంలో వివరించారు. ఈకార్యక్రమంలో సాంస్కృతిక సారధి కళాకారులు కోండ్ర వెంకన్న గౌడ్, ఇల్లందుల మల్లేష్ గౌడ్, జనగామ రాజనర్సు, ఈదునూరి పద్మ, బుర్ర శంకర్ గౌడ్, సలేంద్ర రాజన్న, రమ, రేణుక, శ్రీవల్లి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్