కొత్తపల్లిలో క్యాంప్ ఆఫీస్ ను ప్రారంభించిన నరేందర్ రెడ్డి

65చూసినవారు
కొత్తపల్లిలో క్యాంప్ ఆఫీస్ ను ప్రారంభించిన నరేందర్ రెడ్డి
అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టభద్రుల నూతన శఖం ప్రారంభమైంది. డాక్టర్ వి.నరేందర్ రెడ్డి నేడు కరీంనగర్ కొత్తపల్లిలో క్యాంప్ ఆఫీసును వేదమంత్రాల మధ్య,అర్చకుల ఆశీర్వాదాలు అందుకొని, తల్లిదండ్రుల, విద్యాసంస్థల యాజమాన్యాలు, అభిమానుల, శ్రేయోభిలాషుల నడుమ క్యాంప్ ఆఫీస్ ను ఘనంగా ప్రారంభించుకున్నారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల సంక్షేమానికి చేయూతనిస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్