ఎరువులు, విత్తనాల దుకాణాలపై చర్యలు తీసుకోవాలి

76చూసినవారు
ఎరువులు, విత్తనాల దుకాణాలపై చర్యలు తీసుకోవాలి
అధిక ధరలకు అమ్ముతున్న ఎరువులు, విత్తనాల దుకాణాలపై చర్యలు తీసుకోవాలని సీపీఎం పార్టీ పెద్దపల్లి ఏరియా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏఓ శ్రీనివాస్ కి వినతి పత్రం అందజేశారు. విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టి అక్రమ దందాను నియంత్రించాలన్నారు. ఈకార్యక్రమంలో పెద్దపల్లి ఏరియా కార్యదర్శి సీపెల్లి రవీందర్, జిల్లా కమిటీ సభ్యులు కల్లెపల్లి అశోక్, నాయకులు జిల్లాల ప్రశాంత్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్