బీజేపీ నాయకుల ప్రచారం

71చూసినవారు
బీజేపీ నాయకుల ప్రచారం
పెద్దపల్లి మండలం భోజన్నపేటలో శుక్రవారం బిజెపి అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌కు మద్దతుగా మండల పార్టీ అధ్యక్షులు మేకల శ్రీనివాస్‌ యాదవ్‌ ఆద్వర్యంలో ప్రచారం చేశారు. ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి మోడీ పథకాలను వివరించారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వేల్పుల రమేష్‌, కౌన్సిలర్‌ మహంత కృష్ణ, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీధర్‌, బూత్‌ అధ్యక్షులు శ్రీనివాస్‌, వెంకన్న, తిరుపతి, నాగరాజ్‌ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్