చలివేంద్రం ఏర్పాటు

599చూసినవారు
చలివేంద్రం ఏర్పాటు
సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శాస్త్రినగర్ లో బోడ్రాయి విగ్రహా ప్రతిష్టాపనలో భాగంగా ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ట్రస్టు అధ్యక్షుడు డా. ఏగోలపు సదయ్య గౌడ్ మాట్లాడుతూ ఎండాకాలం దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేసానన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు ఓంచందర్ గౌడ్, బుర్ర సతీష్ గౌడ్, సంపత్, సురేందర్, కొమురయ్య, తిరుపతి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్