వేధింపులకు బలైన వ్యక్తి

8470చూసినవారు
వేధింపులకు బలైన వ్యక్తి
గోదావరిఖని సీతా నగర్ కు చెందిన చందా ప్రసాద్(42) అప్పు వేధింపులకు బలయ్యాడు. సింగరేణి ఉద్యోగం పెట్టించడం విషయంలో ఒక వ్యక్తికి 3లక్షల రూపాయలు డబ్బుల విషయంలో మధ్యవర్తిగా ప్రసాద్ వ్యవహరించారు. ఈ విషయంలో సంబందిత వ్యక్తులు ప్రసాద్ ను వేధింపులకు గురిచేసారని, తీవ్ర మనస్థాపన గురైన ప్రసాద్ మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారని భార్య చందా శ్రీలత ఫిర్యాదుతో 1టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్