గులాబీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ బస్సు యాత్ర

1078చూసినవారు
పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో శుక్రవారం రాత్రి జరిగిన కేసీఆర్ బస్సు యాత్రతో గులాబి శ్రేణుల్లో జోష్ నింపింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న కెసిఆర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. 48 గంటల పాటు ఎన్నికల కమిషన్ విధించిన నిబంధన పై ఆవేదం చేశారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పుట్ట మధు, బాల్క సుమన్ తదితరులు పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్