ఓసిపీలకు వ్యతిరేకంగా యూనియన్లు పనిచేయాలి: కోదండరాం

1073చూసినవారు
సింగరేణిలో బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఓసిపిల నిర్వహణకు వ్యతిరేకంగా యూనియన్లు కలిసికట్టుగా పోరాటం చేయాలని ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. ఆదివారం గోదావరిఖనిలో జరిగిన తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం మహాసభలో కోదండరాం పాల్గొని మాట్లాడారు. సంఘం నాయకులు మిట్టపల్లి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వివిధ ట్రేడ్ యూనియన్లకు చెందిన నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్