సిరిసిల్ల ఎమ్మెల్యే పై కేకే ఫైర్(వీడియో)

2640చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజవర్గ ఇంచార్జీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై మండిపడ్డారు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు నా ఫోన్ కూడా టాప్ అయిందేమోనని తానంటే తనపై అక్రమ కేసులు పెడుతూ పరువు నష్టం దావా వేస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్