సోమవారం జరిగే దీక్షను విజయవంతం చేయండి

579చూసినవారు
సిరిసిల్ల జిల్లాలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్యవేదిక జేఏసీ సమావేశం గురువారం నిర్వహించారు. 10 రోజుల క్రితం మంత్రి పొన్నం జేఏసీ నాయకులతో సమావేశమై సమస్యలన్నిటిని పరిష్కరిస్తామని, వారం రోజుల వరకు పెండింగ్ బిల్లులు, సబ్సిడీ డబ్బులు అందించి ఉపాధి కల్పిస్తామని హామీ ఇవ్వడంతో జెఎసి పోరాటాన్ని తాత్కాలికంగా విరమణ చేసి పనులు ప్రారంభిస్తామని ప్రకటించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్