స్వీప్ అవగాహన సదస్సు

64చూసినవారు
స్వీప్ అవగాహన సదస్సు
ఓటు హక్కు ఉన్న వారందరూ రానున్న లోక్ సభ ఎన్నికల్లో తమ ఓటు వేయాలని స్వీప్ ఆద్వర్యంలో అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. స్వీప్ ఆద్వర్యంలో  కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు ఇల్లంతకుంటలోని మండల సమాఖ్య భవనంలో 'ఐ ఓటు ఫర్ ష్యూర్' ఓటు హక్కు నా బాధ్యత' పై మండల సమాఖ్య బాధ్యులు, వీఓ ప్రెసిడెంట్లు, వీఓఏలకు అవగాహన కల్పించారు. అనంతరం ఓటరు ప్రతిజ్ఞ చేశారు.

సంబంధిత పోస్ట్