అమ్మవారి ఆలయ నిర్మాణానికి విరాళం

80చూసినవారు
అమ్మవారి ఆలయ నిర్మాణానికి విరాళం
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామంలో శ్రీదుర్గమ్మ తల్లి దేవాలయం నిర్మిస్తున్నారు. అయితే భక్తితో కదిరె హన్మంతరెడ్డి (తండ్రి రాజిరెడ్డి) రూ. 21, 116/-విరాళం అందించారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు దుర్గమ్మ తల్లి దీవెనలు ఎల్ల వేళలా ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నామని దుర్గమ్మ ఆలయ కమిటీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్