వేములవాడలో దుద్దిల్ల శ్రీపాదరావు వర్ధంతి

1035చూసినవారు
మాజీ స్పీకర్ దివంగత నేత దుద్దిల్ల శ్రీపాదరావు 25వ వర్ధంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శనివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాత సత్యలక్ష్మి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్