రాజన్న ఆలయంలో హుండీ లెక్కింపు

67చూసినవారు
రాజన్న ఆలయంలో హుండీ లెక్కింపు
వేములవాడ రాజన్న ఆలయంలో 15 రోజుల హుండీ ఆదాయం బుధవారం లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. 1కోటి, 27లక్షల, 78వెయిల, 950 రూపాయలు వచ్చినట్లు ఈవో కృష్ణ ప్రసాద్ తెలిపారు. బంగారం;90 గ్రాములు. వెండి: 9కిలోల 800గ్రాములు, ఆలయ ఉద్యోగుల తో పాటుగా శివరామకృష్ణ భజన మండలి వారిచే లెక్కించారు. ఆలయ ఈఓ డి. కృష్ణప్రసాద్ పర్యవేక్షణ లో మరియు కరీంనగర్ ఏసీ కార్యాలయం పరిశీలకులు సత్యనారాయణ ఆలయ ఏఈవోలు పర్యవేక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్