మతి భ్రమించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే కేటీఆర్

558చూసినవారు
మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం వేములవాడ పట్టణంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కేటీఆర్ సిరిసిల్లలో ఈరోజు పర్యటించి కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన పలు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ తీరుపై మండిపడ్డారు. తంగళ్ళపల్లి మండలంలో సిరిసిల్ల ఎమ్మెల్యే పంటపొలాలను పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్