బీజేపీపై కేసీఆర్ ఫైర్

55చూసినవారు
బీజేపీపై కేసీఆర్ ఫైర్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నరేంద్ర మోదీ క్రూరమైన ఆట ఆడుతున్నారని ఇందులో ఎటువంటి స్కామ్ లేదని బీఆర్ఎస్ అదినేత కేసీఆర్ అన్నారు. ఈ కేసులో కవిత, కేజ్రీవాల్ అమాయకులు అని.. ఇది కేవలం పొలిటికల్ గేమ్ అని కేసీఆర్ కొట్టిపారేశారు. రాష్ట్రం రూపొందించుకున్న లిక్కర్ పాలసీని స్కామ్ అని ఏ ఫూల్ అంటారని కేసీఆర్ ఫైర్ అయ్యారు. తమకు కోర్టులపై నమ్మకం ఉందని కచ్చితంగా న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్