ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం ఉగాది పర్వదినం సందర్భంగా మధుర నియోజకవర్గ కేంద్రంలోని వారి క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి సతీమణి మల్లు నందిని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు.