పాలేరు అలుగు ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

79చూసినవారు
కూసుమంచి మండలం పాలేరు అలుగు ప్రాంతంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద ప్రాంతాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రాష్ట్ర మంత్రులతో కలిసి పరిశీలించారు. జరిగిన నష్టంపై సీఎం పొంగులేటిని అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్