మంచుకొండ రహదారిని ముట్టడించిన నాయకులు

571చూసినవారు
మంచుకొండ రహదారిని ముట్టడించిన నాయకులు
రఘునాథపాలెం మండలం మంచుకొండలో ప్రధాన రహదారిని అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ముట్టడించారు. రోడ్డుపై భారీ వాహనాలు నిలవగా రెండు గంటల సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. బందుకు అందరు సహకరించాలని కోరడంతో ఎక్కడికక్కడ వాహనాలను రోడ్డు పక్కకు నిలిపివేసి బందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నవీన్ రెడ్డి, నాయకులు చింతల రమేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్