కొత్తలింగాల హుండీ ఆదాయం లెక్కింపు

50చూసినవారు
కొత్తలింగాల హుండీ ఆదాయం లెక్కింపు
కామేపల్లి మండలం కొత్తలింగాలలో కోటమై సమ్మ తల్లి అమ్మవారి జాతర బుధవారంతో ముగిసింది. ఈసంద ర్భంగా ఆలయ హుండీ లెక్కింపును దేవాదాయ పరిశీలకురాలు సమత, నిర్వహణ అధికారి శేషయ్య సమక్షంలో లెక్కించారు. ఆదాయం రూ. 50, 382, పూజ టికెట్లపై రూ. 12, 000 వచ్చి నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ వరప్రసాద్, ఎం పీటీసీ జగన్నాథరెడ్డి, నర్సింహారెడ్డి, శ్రీనివాసరావు, శంకరయ్య, గోపి రెడ్డి, కిరణ్, వీరయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్