నిరుద్యోగులకు కొత్తగూడెం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ శుభవార్త చెప్పింది. కంపెనీలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్లో మొత్తం 327 ఖాళీలు భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో జూన్ 29వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు https://scclmines.com/ వెబ్సైట్ను చూడండి.