బైక్ లో పెట్రోల్ పోస్తుండగా ఒక్కసారిగా మంటలు(వీడియో)

70చూసినవారు
బైక్ లో పెట్రోల్ పోస్తుండగా మొబైల్ రింగ్ అవడంతో పెట్రోల్ ట్యాంక్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన MHలోని ఔరంగాబాద్ లో జరిగింది. మొబైల్ వల్ల మంటలు ఏర్పడ్డాయా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఫోన్ నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు సమీపంలోని మెటల్ కండక్టర్స్ తో కలిసి ఎలక్ట్రిక్ స్పార్క్ ను పుట్టిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు మొబైల్ ద్వారా చెల్లింపులు చేస్తుండటంతో ఈ ప్రమాదం ఆందోళన కలిగిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్