ఒకరి భూమిలో మరొకరు అక్రమ నిర్మాణం

57చూసినవారు
ఒకరి భూమిలో మరొకరు అక్రమ నిర్మాణం
వాంకిడి మండల కేంద్రంలోని హనుమాన్ బస్తీ దగ్గర ఉన్న స్థలం సర్వే నంబర్ 117 దుర్గం తిరుపతికి సంబంధించిన స్థలంలో ఆకుల చంద్రశేఖర్ అనే వ్యక్తి అకస్మాత్తుగా తన స్థలంలో అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టారని బాధితుడు దుర్గం తిరుపతి వాపోతున్నారు. ఈ సందర్భంగా బాధితుడు దుర్గం తిరుపతి మాట్లాడుతు, రామగిరి గోవర్ధన్ అనే వ్యక్తి ఆక్రమించుకుని వనపర్తి యాదవ్ కు అమ్ముకున్నాడని తెలిపాడు. వీళ్ళపై కోర్టులో కేసు వేశానని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్