ఎండదెబ్బతో వ్యక్తి మృతి

1932చూసినవారు
ఎండదెబ్బతో వ్యక్తి మృతి
బెజ్జూరు మండలంలోని గబ్బాయి గ్రామానికి చెందిన శ్రీనివాస్ (40) అనే వ్యక్తి గురువారం వడదెబ్బతో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. 2రోజుల క్రితం దహేగాం మండలంలోని పోలంపల్లిలో జరిగిన శుభకార్యానికి వెళ్ళాడు. ఈ క్రమంలో వాంతులు, విరేచనాలు కావడంతో మంచిర్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతునికి భార్య జానభాయ్, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు.

సంబంధిత పోస్ట్