మూడు నెలల నుంచి జీతాలు రాక నిరసన

61చూసినవారు
మూడు నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిరసన వ్యక్తం చేసిన తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాల, పాఠశాల ఉపాధ్యాయులు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ కష్టపడి పిల్లలకు పాఠాలు బోధిస్తే మూడు నెలల నుంచి జీతాలు రావట్లేదని వెంటనే విడుదల చేయాలని గురువారం కోరుతున్నారు. కార్యక్రమంలో పార్ట్ టైం టీచర్స్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సునీల్ కుమార్, శ్రీనివాస్, మహేష్, కృష్ణా తదితరులు పాల్గోన్నారు.

సంబంధిత పోస్ట్