బాలుని డెత్ మిస్టరీ

64చూసినవారు
బాలుని డెత్ మిస్టరీ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం పసిగం గ్రామంలోని పులాజి బాబా ఆశ్రమంలో అంతు చిక్కని డెత్ మిస్టరీ వెలుగులోకి వచ్చింది. ఆశ్రమ అవరణంలో గతంలో మరణించాడని చెప్పి పాతిపెట్టిన సులువ రిషి (10) సంవత్సరాల బాలుని డెత్ మిస్టరీ పై స్థానిక పోలీసులు ఫోరెన్సిక్ నిపుణులచే రి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గురువారం అధికారులు వెలికి తీస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్