గ్యారెంటీ కార్డులను పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు

57చూసినవారు
గ్యారెంటీ కార్డులను పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే అమలు చేయు ఐదు గ్యారెంటీ పత్రాలను బెజ్జూరు మండలంలోని 218 బూతులో ఆదివారం కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు వర్ధన్ మండల అధ్యక్షులు శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ఇంటింటా తిరిగి పంపిణీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి అదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణక్కని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ఓటర్లకు వివరించారు.

సంబంధిత పోస్ట్