వలస ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలి

61చూసినవారు
వలస ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలి
చత్తీస్ ఘఢ్ నుంచి వలస వచ్చి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఏళ్ల తరబడి నివాసముంటున్న ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని సామాజిక కార్యకర్త పి. క్రాంతి కోరారు. ఆదివాసీ జీవన విధానం ఆధ్వర్యంలో ములకలపల్లి మండలం తోగ్గూడెంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2000 సం: కంటే ముందు నుంచే ఆదివాసీలు ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని పోడు వ్యవసాయం చేస్తున్నారన్నారు. వారిని ఎస్టీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్