వర్షాలకు నిలిచినా రాకపోకలు

55చూసినవారు
అశ్వారావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా రాత్రి నుండి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షానికి ఆదివారం దమ్మపేట మండలంలో చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. దమ్మపేట దోపుడుకుంటా చెరువు పొంగడంతో లచ్చాపురం, ఉట్లపల్లి ప్రధాన రహదారిపై నుండి వరద నీళ్లు పొంగి పొర్లుతుందడంతో సుమారు 10గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్