గిరిజన గుత్తి కోయల గ్రామాలలో పర్యటించిన జిల్లా కలెక్టర్

1535చూసినవారు
గిరిజన గుత్తి కోయల గ్రామాలలో పర్యటించిన జిల్లా కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండలం పెనగడప గ్రామపంచాయతీ పరిధిలోని జగ్గారం, మర్రిగూడెం, పాలవాగు, గడ్డి గుప్పగ్గుత్తి కోయ గ్రామాలలో గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులను త్రాగునీరు ఏ విధంగా సేవిస్తున్నారు తదితర విషయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్