భద్రాద్రి జిల్లాలో శిశు మరణాలు అరికట్టాలి

599చూసినవారు
భద్రాద్రి జిల్లాలో శిశు మరణాలు అరికట్టాలి
భద్రాద్రి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అధ్యక్షతన గురువారం శిశు మరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరిగిన 0-5 సంవత్సరముల లోపు శిశు మరణాల వివరాలు అడిగి తెలుసుకుని వాటి నియంత్రణకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో శిశు మరణాల నివారణకు వైద్య అధికారులు, గ్రామస్థాయిలో ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్